జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు..విజెఎఫ్


Ens Balu
3
2020-07-19 17:48:48

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన జర్నలిస్టుల( వి జేఫ్ )పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్  అధ్యక్ష.. కార్యద ర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు  తె లిపారు.గురువారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్య వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, సందర్భంగా వీరు  పా త్రి కేయులతో మాట్లాడు తూ కరోనా ను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ మాసంలో జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు, ప్రతి భగ ల  జర్నలిస్ టులకు మీడియా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. ఉపకారవేతనాలకు ఆగస్టు నెలాఖ రులో గా  డా బాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. త్వరలో జర్నలిస్టులకు సంబంధించి ఆ ధార్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నా రు.గతంలో ఆధార్ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ.. వాటికి సంబంధించిన సవరణలు,కొత్తగా  ఆధార్ నమోదు చేసుకోవ డానికి ఈ మేళా ఉపకరిస్తుంది అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు. కరోనా ను  దృష్టిలో ఉంచుకొనే ఆయన కార్యక్రమములు  నిర్వహణ తేదీలను ఖరారు చేస్తామ న్నారు.ఈ సమావే శంలో విజేఫ్  ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, టీ.నానాజీ,జాయింట్  సెక్రెటరీ దాడి రవి కుమార్.. కోశాధికారి పి ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి  ఈశ్వర్ రావు ఎమ్ఎస్ అర్ ప్రసాద్ ,వరలక్ష్మి, దివాకర్,దొండ , గిరిబాబు, శేఖర్ మంత్రి, డేవిడ్,మాధవ్ రావు, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.