జర్నలిజం విభాగాధిపతికి డా.జాన్ క్రిష్టోఫర్ అభినందనలు


Ens Balu
27
Visakhapatnam
2023-01-04 06:34:56

ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా.సిఎం.వినయ్ కుమార్ ను ఏయూ మాజీ ఫిలాసఫి ఫ్యాకల్టీ, ఇతియోపియన్ సివిల్ సర్వీసెస్ యూనివర్శిటీ మాజీ ఆచార్యులు డా.జాన్ క్రిష్టోఫర్ కొమ్మలపూడి(మహర్షి), హైకోర్టు లాయర్ సైయ్యద్ షఫీలు అభినందనలు తెలియజేశారు. బుధవారం యూని వర్శిటీలోని తన చాంబర్ లో కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సంద్భంగా డా,క్రిష్టోఫర్ మాట్లాడుతూ, ఏయూ జర్నలిజం విభాగం మరింగా అభివృద్ధి చెందడానికి ప్రొ.వినయ్ కుమార్ సేవలు ఎంతగానో ఉపయోగపడాలని, ఎక్కువ మంది ఈ విభాగంలో పరిశోధనలు పూర్తిచేయాలని ఆకాంక్షించారు.