ఏపీ సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసిన ప్రెస్ అక్రిడిటేషన్ల గడువు ఈఏడాది 31తో యుగియడంతో మరో మూడు నెలలు అంటే 31-03-2023 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మీడియా సంస్థలు, దినపత్రికల యాజమాన్యాలు సదరు అక్రిడిటేషన్ జర్నలిస్టుల జాబితాను తెలియజేస్తూ ఉమ్మడి 13 జిల్లాల డీపీఆర్వో కార్యాలయాలకు స్వయంగా లేఖలు పంపాల్సి వుంటుంది. ఈనేపథ్యంలో విధుల నుంచి తప్పుకున్నవారు, మానేసిన వారి జాబితాలను కూడా తెలియజేయాల్సి వుంటుంది తప్పితే.. కొత్తగా పేర్లు నమోదు చేయడానికి అవకాశం లేదు. లేఖలు ఈనెల 31నాటికి అన్నిజిల్లా డీపీఆర్వో కార్యాలయాలకు అందజేయాల్సి వుంటుంది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTI COMPETITIVE INSTITUTE : KAKINADA -9032228708)