ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓనెంబరు-1 మళ్లీ మంగళవారం నుంచి మళ్లీ అమలులోకి రానుంది. ఈరోజు వరకూ జీఓను సస్పెండ్ చేసిన హైకోర్టు. ప్రభుత్వం
జీఓని కొనసాగించడానికి అనుమతి నిచ్చింది. ఆ సస్పెన్షన్ ను కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపట్నుంచి జీవో నంబర్ 1 అమల్లోకి రానుంది.
టీడీపీ రోడ్లపై జరుగుతున్న సభలలో తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సమావేశాలు, సభలను నిషేధిస్తూ ఏపీ
సర్కార్ జీవో-1 జారీ చేసింది. ఈనేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించినా ఈరోజు వరకే అది సస్పెండ్ లో ఉంది.