ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు


Ens Balu
11
Tadepalli
2023-01-24 13:25:04

దేశంలోనే  తొలిసారిగా ఏపీలో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు  నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రోడ్ల మరమ్మతులపై ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ద్వారా ప్రజలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని..వచ్చిన ఫిర్యాదులను 60రోజుల్లో పరిష్కరించున్నట్టు ఆయన వివరించారు.