కోల్ ఇండియాలో 135మైనింగ్ సర్వేయర్ పోస్టులు


Ens Balu
31
Delhi
2023-01-28 15:04:09

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో 135 మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కూడా జాబ్స్ కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగ ప్రకటన, ఖాళీలు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలకు http://www.westerncoal.in వెబ్‌సైట్‌ సంప్రదించాల్సి వుంటుంది.