2023 నూతన ఏడాదిలో శ్రీలంకతో తొలి పోరు నేడే


Ens Balu
10
Mumbai
2023-01-03 02:36:20

భారత్ తన తొలి క్రికెట్ మ్యాచ్‌ను కొత్త సంవత్సరంలో నేడు తొలిసారిగా ఆడనుంది. భారత్ – శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (మంగళవారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంమ య్యారు. ఆ స్థాయంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఆటలో గెలిచి 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో జరిగే మ్యాచ్ చాలా అంచనాలున్నాయి.