వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో
శుక్రవారం ఉదయం 9గ. నుంచి షెడ్యుల్ ప్రకారం క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా v/s స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ టీమ్ మధ్యాహ్నాం ఆంధ్రప్రభ v/s కెమెరా మెన్ బి టీమ్ జట్లు తలపడను న్నాయి. కాగా నిర్ణీయత సమయానికి జట్ల సభ్యులంతా స్టేడియంకి చేరుకోవాలని నిర్వాహకులు తెలియజే శారు. విశాఖలో జరుగుతున్న జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. విజెఎఫ్ ప్రతీ ఏటా జర్నలిస్టులకోసం ఈ క్రీడలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం విశేషం.