విశాఖలో జర్నలిస్టుల కోసం కొరమీను సినిమా ప్రదర్శన


Ens Balu
48
Visakhapatnam
2023-01-05 16:33:39

విశాఖలో కొరమీను సినిమాను నగరంలోని జర్నలిస్టుల సౌకర్యార్దం శారదా థియేటర్ లో గురువారం ప్రదర్శిం చారు. ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేవిడ్ రాజ్ ప్రత్యేక పాత్ర పోషించారు. మంచి, కధాంశంతో తెరకె క్కిన సినిమాను, జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.  కాగా ఈ సినిమాలో నటు లు ఆనంద్, రవి, కిషోర్ ధాత్రక్, హరీష్, ఉత్తమన్, శత్రు చక్కటి పాత్రలు పోషించారు. ప్రేక్షకుడిని ఆలోచింప జేసే విధంగా సినిమాను శ్రీపతి కర్రి తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకి నిర్మాత పెళ్లకూరుసామాన్యారెడ్డి. సిని మాటోగ్రఫీ కార్తీక్ కొప్పర, ఎడిటింగ్ కె.విజయ్ వరన్..!