జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..


Ens Balu
3
Tadepalli
2022-02-28 07:27:54

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్.. జగనన్న తోడు కార్యక్రమం 2022 లో 5.10 లక్షల మందికి వారి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి. ఎంతో మంది వీధి వ్యాపారులకు  జగనన్న తోడు ద్వారా లబ్ది పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యక్షంగా అందిస్తున్నాం..