గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ కీలక ఉత్తర్వులు


Ens Balu
12
Tadepalli
2023-01-01 14:48:03

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమం తప్పకుండా సమయానికి ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ మూడు సార్లు వేయాల్సి వుంటుం ది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లో స్పంద న గ్రీవియన్స్ ప్రతీరోజూ మధ్యాహ్నాం 3 నుంచి 5గంటల వరకూ చేపట్టాలి. అలా చేపట్టకపోయి నా, అన్నిశాఖ సిబ్బందితోపాటు కార్యదర్శిలు సచివాలయాల్లో అందుబాటులో  లేకపోయినా చర్యలు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఒక పూట కట్ చేస్తారు. 3 ఆలస్యా లకు ఒకరోజు జీతం కట్ చేస్తారు.