గుంటూరు మృతులకు రూ.30 లక్షల పరిహారం


Ens Balu
48
Guntur
2023-01-01 17:23:28

గూంటూరు టిడిపి సభ, తొక్కిసలాటలో మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చంద్రబాబుపై ఫైర్ అవుతున్న సమయంలో ఊహించని నష్టపరిహారం ప్రకటనలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. ఇటు టిడిపి తరపున ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించగా, టిడిపీనేత కె.రవీంధ్ర రూ.2లక్షలు, డేగల ప్రభాకర్ రూ.లక్షచొప్పున ప్రకటించారు. కాగా రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. ఈ ఘటన సగటు పాఠకుడిగా మీ అనాలసిస్ కామెండ్ చేయండి.