ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం అసువులు బాసారని, అలాంగి త్యాగమూర్తులను ప్రతీఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.*ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొని టంగుటూరికి నివాళులు అర్పించారు.