సింహాద్రినాధుడికి రూ.లక్ష విరాళం..


Ens Balu
3
Simhachalam
2021-07-15 13:33:26

సింహాచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖలోని పెందుర్తి చిన్న ముషిడివాడకు చెందిన గుల్లిపల్లి సత్యనారాయణ లక్షా ఒక్క రూపాయలు విరాళం ఇచ్చారు. గురువారం ఈ మేరకు దాతలు దేవస్థానం పీఆర్వో ఆఫీసులోని లో చెక్ అందించారు.  గుల్లిపల్లి నారాయణమ్మ, గుల్లిపల్లి శ్యామల,గౌరునాయుడు సంస్మరణార్థం 17-07-21న అన్నదానం చేయాలని దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారి వారిని దర్శించుకుని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. దాతలు మాట్లాతూ, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నామన్నారు.