సెప్టెంబరు 9న జాతీయ లోక్ అదాలత్..


Ens Balu
2
Rajahmundry
2021-08-20 10:33:23

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 9న రాజమండ్రిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఎం.బబిత తెలియజేశారు. వివిధ కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నరు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో వివిధ కేసులను పరిష్కరించుకోవచ్చునన న్యాయమూర్తి కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.