గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్


Ens Balu
16
Vijayawada
2023-02-23 11:12:11

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైయస్‌. జగన్,  వైయస్‌.భారతి దంపతులు. అనంతరం గవర్నర్ ను ఘనంగా సీఎం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలియజేశారు.  ప్రభుత్వం సహకారంలో రాష్ట్రంలో అభివ్రుద్ధి పదంలో నడవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
సిఫార్సు