ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీలో ఆ40% ఎమ్మెల్యేలకు సీటుడౌటే అనే విషయాన్ని సరిగ్గా 6నెలల క్రితమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాన్ని ప్రచురించాం. ఆ వార్తనేడు నిజమైంది. నేరుగా సీఎం వైఎస్ జగన్ సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తాననే హెచ్చరిక జారీచేయడానికి సిద్దపడు తున్నారనే విషయం నేడు పార్టీలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. నియోజకవర్గాల్లో వారి స్వలాభం చూసుకుంటూ, గడపగడప కూ వైఎస్సా ర్సీపీ కార్యక్రమంలో పాల్గొన కుండా ఉన్నవారిని నేరుగా సీఎం గుర్తించే పనిచేశారు. ఇపుడు ఆసంఖ్య ఈఎన్ఎస్ చెప్పిన 40%లో 45మందిని మందలించే స్థాయికి వచ్చింది. ఆసంఖ్య పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈరోజు జరిగే సీఎం రివ్యూలో ఆవిషయం కూడా తేలిపోతుం ది. ఈఎన్ఎస్ అంటే మీడియానే కాదు..తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా అని మరోసారి రుజువైందని తెలియజేస్తున్నాం..!