అల్లూరి జిల్లాలో 14801 మందికి లబ్ధి


Ens Balu
4
Paderu
2022-05-05 11:15:48

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 14801 మంది విద్యార్థులకు 6 కోట్ల 41 లక్షల 91 వేల044 రూపాయలు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  కాగా బీసీ సంక్షేమ శాఖ నుండి 1960 మంది విద్యార్థులకు ఒక కోటి తొమ్మిది లక్షల 91 ఒక వేల 958 రూపాయలు, ఎస్ ఎస్ సి సంక్షేమ శాఖ నుండి 435 మంది విద్యార్థులకు 29 లక్షల 99 వేల 492 రూపాయలు, ఎస్ టి సంక్షేమ శాఖ నుండి 12347 మంది విద్యార్థులకు నాలుగు కోట్ల 87 లక్షల 57 వేల 926 రూపాయలు, మైనారిటీ సంక్షేమ శాఖ నుండి 109 మంది విద్యార్థులకు 28 లక్షల 83 వేల 336 రూపాయలు లబ్ధి చేకూర్చి నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.