9న స్పందన కార్యక్రమం పెద్దాపురంలో


Ens Balu
6
Kakinada
2022-05-05 13:47:16

కాకినాడ జిల్లాలోని  ఈ నెల 9న  జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్ర మాన్నిపెద్దాపురం పట్టనంలోని మట్టేవారి కళ్యాణ మండపంలో ఉదయం 9-30 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా గురువారం ఒక ప్రకటన లో తెలియజేసారు. కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి 9వ తేదీన తమ అర్జీలను పెద్దాపురంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు.  అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ సోమవారం ఉదయం 9 గంటలకే పెద్దాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.