రేపు యలమంచిలికి సీఎం వైఎస్.జగన్


Ens Balu
16
yalamanchili
2023-01-04 16:19:49

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పర్యటిస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ బుధవారం  మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఎం రేపు ఇక్కడి వస్తున్నారు. యలమంచిలిలోని ఆడారి తులసీరావు ఇంటికి వెళ్లి ఆయన నివాళులు అర్పిస్తారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆడారి తులసీరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ డెయిరీకి చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విశాఖడెయిరీని పేరు మార్చాలని ప్రయత్నించిన తరుణంలో కూడా తులసీరావు దైర్యంగా పోరాడి డెయిరీని అదేపేరు ఉంచేలా పోరాడారు.