శారదా పీఠాధి పతిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన


Ens Balu
7
Pendurthi
2023-01-29 13:17:36

ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రాఫీ, శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆధివారం సాయంత్రం చినముషిడి వాడ, శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భముగా మంత్రి స్వామికి పండ్లు అందజేశారు.  శారదా పీఠం వార్షికోత్సవాలలో భాగంగా మంత్రి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు మంత్రి పీఠంలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో  సమాచార శాఖ జాయింట్ డైరక్టర్  వి.మణిరామ్, బి.సి సంక్షేమ  అధికారిణి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
సిఫార్సు