సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ వంశీ


Ens Balu
18
Amaravati
2023-03-20 16:20:51

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఎమ్మెల్సీ సిహెచ్.వంశీక్రిష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సీఎంను కలిసిన వంశీ పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, తదితరులు ఉన్నారు.