విశాఖలో ఆ ప్రాంతాలన్నీ రెడ్ జోన్ విత్ నో డ్రోన్


Ens Balu
35
Visakhapatnam
2023-03-25 10:40:48

విశాఖలో జి20 సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు ఉండే ప్రదేశాలన్నీ తాత్కాలిక నో డ్రోన్ విత్ రెడ్ జోన్ గా ప్రకటించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్,  ముడసర్లోవ పార్క్,  కైలాసగిరి కొండ, ఆర్.కె. బీచ్, జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ, ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార ప్రాంతాను గుర్తించి నట్టు సిపి పేర్కొ్న్నారు. ఈ ప్రాంతాల్లో హెలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎవరైనా అనుమతిని అతిక్రమిస్తే అలాంటి డ్రోన్లను ధ్వంసం చేయనున్నట్టు హె చ్చరించారు.