రేపు విశాఖలో జగనన్నకు చెబుదాం(స్పందన) రద్దు


Ens Balu
18
Visakhapatnam
2023-07-02 15:58:33

విశాఖజిల్లా కలెక్టరేట్ లో 3న సోమవారం జగనన్నకు చెబుదాం ( స్పందన ) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింహా చలం గిరి ప్రదక్షణ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ లో పొల్గొన నున్నందన, అధికారులు అందరూ ఏర్పాట్లలో ఉన్నందున జగనన్నకు చెబుదాం కార్యక్రమా న్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి  రావద్దని ఆయన కోరారు. తిరిగి జూన్10నుంచి జగనన్నకు చెబుదాం( స్పందన ) యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.