కేంద్ర జలశక్తి మంత్రికి సాదర వీడ్కోలు..


Ens Balu
2
Renigunta
2020-10-03 19:27:47

తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తి స్వామి, అమ్మవార్లను దర్షించుకుని శనివారం సాయంత్రం 4 .15 గంటలకు  గంటలకు తిరుగు ప్రయాణం అయిన కేంద్ర జలశక్తి (జలవనరుల శాఖ) మంత్రి గజేంద్ర సింఘ్ షెకావత్ కి రేణిగుంట విమానాశ్రయంలో  సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్,జిల్లా ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి,  శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి,  నగరి శాసన సభ్యురాలు అర్. కె.రోజా, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి,  సిఐ ఎస్ ఎఫ్  డిప్యూటి కమాండెంట్ శుక్లా , రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, డిఎస్పీ చంద్రశేఖర్,  బిజెపి కార్యకర్తలు,  వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు.