చాముండేశ్వరికి జెఎన్టీయూ పీహెచ్డీ..


Ens Balu
1
Kakinada
2020-11-19 16:32:33

జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ జి.చాముండేశ్వరి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘ఎక్స్‌టెండింగ్‌ ‌క్లస్టరింగ్‌ ‌టెక్నిక్స్ ‌యూజింగ్‌ ‌న్యూరల్‌ ‌నెట్‌వర్కస్’’ ‌జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. సిద్ధాంత వ్యాసాన్ని కాకినాడలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ‌డా.సిహెచ్‌.‌సత్యనారాయణ, గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ‌ఫౌండేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌డా.జి.పి.సారధి వర్మ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు.పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఈమెకు పిహెచ్‌డి ‘డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ’ అవార్డు కంప్యూటర్‌ ‌సైన్స్ & ఇం‌జనీరింగ్‌ ‌విభాగంలో లభించినది. ఈమెకు పీహెచ్డీ రావడం పట్ల సహచరులు హర్షం వ్యక్తం చేశారు.