త్యాగధనులను సేవలు మరువరానివి


Ens Balu
2
Visakhapatnam
2020-08-15 21:17:33

 74 వ  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా  సమాచార,  పౌర సంబంధాల శాఖ  కార్యాలయంలో  ఉప సంచాలకులు  వి. మణిరామ్  జెండా ఎగురవేసి  వందనం సమర్పించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  దేశ స్వాతంత్రం కొరకు ఎoతో  మంది నాయకులు, ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను  ఎల్లప్పుడు  గుర్తుంచుకోవాలని,  వారిని స్ఫూర్తి గా తీసుకోని దేశ అబివృద్ధి కి కష్టపడి పనిచేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో పి. ఆర్. ఒ.  వెంకటరాజ్ గౌడ్, అదనపు పి. ఆర్. ఒ. సాయి బాబా  ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 
సిఫార్సు