సిరోముండనం దోషులను కఠినంగా శిక్షించాలి...సిపిఎం


Ens Balu
3
Visakhapatnam
2020-08-29 16:40:46

విశాఖజిల్లా, పెందుర్తి సుజాతనగర్‌లో జనసేన నాయకుడు, సినీనిర్మాత  నుతన నాయుడు నిన్న దళిత యువకుడు కె శ్రీకాంత్‌ ‌కి గుండుగీయించి తీవ్రదుర్మాగ్గ చర్య కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ(ఎం) గ్రేటర్‌ ‌విశాఖనగర కమిటీ కార్యదర్శి డా.బి.గంగారామ్ చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ,  ఇంత దారుణమైన సంఘటన జిల్లాలో జరిగినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు దోషులను అరెస్ట్ ‌చేయకపోవటాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖ మ హానగరంలో ఇలాంటి దుర్మర్గచర్యకు నుతననయుడు పాల్పడటం సభ్యసమాజంతలదించుకునే చర్య అన్నారు. నేరాన్ని కప్పిపుచ్చుకొవటానికి తప్పుడు కధనాల అల్లీ పక్కదారిపట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం గాని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌గాని, పెందుర్తి నియోజక ఎంఎల్‌ఏ ‌స్పందించకపోవటాన్నికూడా ఖండిస్తున్నామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో దళితులపై జరిగిన దాడులు నేడు వైస్‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో కూడా కొనసాగటం ఆంధోళనకరం. దళితులపై దాడులు చేయడంలో వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం, బిజేపి, జనసే ఒకే కోవకు చెందినవన్నారు. శిరోమండనంనికి పాల్ప డి న వరాందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉధ్యుమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నం.