29న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం..


Ens Balu
2
Guntur
2021-06-27 13:45:45

గుంటూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం  మధ్యాహనం 2.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వర్యులు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధ్యక్షతన జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.  సమీక్షా కమిటీ సమావేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్, పేదలందరికీ ఇళ్ల పధకం, ఇళ్ళ నిర్మాణ పురోగతి, ఖరీఫ్ వ్యవసాయ సన్నద్ధత, యంజిఎన్ఆర్ఇజియస్ పనులు, డా. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జల జీవన్ మిషన్ అజెండా అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.