తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు బాగానే పోటీ ఇచ్చాయి. టిడిపి అయితే ఎంపీటీసీల్లో 11శాతం సీట్లును గెలుచుకోగా, జనసేన తొమ్మిది శాతం గెలుచుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లు కూడా తమ బలాన్ని నిరూపించుకొని 19 సీట్లను గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో సీపీఎం, బిఎస్పీ, ఐఎన్సీ ఒక్కో సీటు గెలుచుకోగా, సీపీఎం ఎప్పటిలోగా 7 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చాయి.