తూ.గో. 86 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు..4 మరణాలు..


Ens Balu
2
Kakinada
2021-09-20 03:42:41

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం1184 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గతంలోనే 86 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆ తరువాత 4 అభ్యర్ధులు మ్రుతిచెందారు ఆపై 999 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో వైఎస్సార్సీపీ764 స్థానాలు, టిడిపి 110, జనసేన 93, స్వతంత్రులు 19, బిఎస్పీ1, బిజెపీ 2, సీపీఎం 7, ఐఎన్సీ1, సీట్లు సాధించాయి. ఇకజెడ్పీటీసీలు 61 సీట్లకు వైఎస్సార్సీపీ 58, టిడిపి1, జనసేన1, సమయాభావం, ఓట్లు తడిసిపోవడం ఎంపీటీసీల్లో 2 స్థానాలు, జెడ్పీటీసీల్లో 1 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి వుంది.