శంఖవరంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన భోగిమంటకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి
మంటకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుతో కలిసి ప్రజ్వలన చేసిన తరువాత. గ్రామసచివాలయ మహిళా పోలీసులతో కలసి భోగి మంట చుట్టూ ప్రదక్షిణలు
చేశారు. అనంతరం పేడ పిడకలను భోగికి ఆహుతి చేశారు. ఈ భోగి, సంక్రాంతి పండుగ నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలను కలుగజేయాలని
కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, వైఎస్సార్పీపా నాయకులు పాల్గొన్నారు.