ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్..


Ens Balu
4
Srikakulam
2021-07-10 11:37:39

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుందని  ప్రత్యేక అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు. తెలియజేశారు. శ్రీకాకుళం మహిళా కళాశాల లో  45 దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు వయస్సువున్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. వేక్సినేషన్ చేయించుకోని వారు వార్డు, గ్రామ వాలంటీర్లను సంప్రదించి తక్షణమే కరోనా వైరస్ నియంత్రణకు వేక్సివ్ వేయించుకోవాలన్నారు. ఏ ఒక్కరూ అలక్ష్యం చేయకుండా వేక్సిన్ వేయించుకోవాలన్నారు. కేంద్రంలో వ్యాక్సినేటర్ చాందిని, ఏఎన్ఎం స్వర్ణలత, ఆశావర్కర్లు రాజ్యలక్ష్మి, లక్ష్మి, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు