మీ గోవులను గుర్తించండి..లేదంటే తరలిస్తాం..
Ens Balu
6
Tuni
2021-08-25 16:17:15
తునిపట్టణంలో ఎప్పటినుంచో గోవులు సంచారం తో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ విషయం తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధాబాలు గారి దృష్టికి రావడంతో బుధవారం వాటిని నారాయణ స్కూల్ పక్కన గల సీతారామపార్క్ లో సంరక్షణ చేస్తున్నారు. గోవుల యజమానులకు సమాచారం అందిచినా రాకపోవడంతో ఛైర్పర్సన్ ఆదేశానుసారం ఈ రోజు వైద్య పరీక్షలు చేసి కొన్నింటిని కాకినాడ తరలించారు. యజమానులు మిగిలిన గోవులను తీసుకెల్లాలన్నారు.