ఎమ్మెల్యే పర్వతకు వేదపండితుల ఆశీర్వచనం..
Ens Balu
4
Sankhavaram
2021-09-22 15:06:38
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ ని దేవస్థానం పండితులు బుధవారం ఆయన స్వగ్రుహానకి వెళ్లి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ సత్యదేవుని దేవస్థానానికి తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎంపిపి పర్వత రాజబాబు, నూతనంగా ఎన్నిక కాబడిన జెడ్పీటీసీ లు, ఎంపీటిసిలు వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే మర్యాపూర్వకంగా కలిశారు.