370 గొర్రెలు,మేకలకు పిపిఆర్ టీకాలు..


Ens Balu
3
Mandapam
2021-09-28 15:53:18

వర్షాకాలం సమయంలో పశువులకు వ్యాధులు సంక్రమించకుండా పాడి రైతులు జాగ్రత్తలు, మెలకువలు  వహించాలని మండపం పంచాయతీ గ్రామ సచివాలయం గ్రామీణ పశువైద్యసహాయాకులు దుమ్మాల వెంకట సతీష్ అన్నారు. మంగళవారం మండపం గ్రామంలో 370 గొర్రెలు, మేకలకు పిపిఆర్ (పారుడువ్యాధి) టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పశువులకు అందించే ఉచిత  టీకాలను పాడి రైతులు పూర్తిస్థాయిలో తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు అందించే సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందాలన్నారు.

సిఫార్సు