సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.50116 విరాళం..


Ens Balu
2
Annavaram
2021-10-23 10:37:38

అన్నరవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని అన్నదాన ట్రస్టుకి బిక్కవోలుకి చెందిన వివిఎస్కేఎస్. ప్రకాశరావు,రామతులసి దంపతులు రూ.50116 విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని దేవస్థానంలోని ఇన్చార్జి పీఆర్వో కొండలరావుకి అందజేశారు. జూన్ 2వ తేదిన తమపేరుతో అన్నదానం చేయాలని అధికారులను కోరారు. అంతకుముందు దాతలు స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమందో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు