నాణ్యతో రాజీపడకుండా నిర్మాణాలు చేపట్టాలి..


Ens Balu
3
Kakinada
2021-10-28 07:27:55

కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో రాజీపడకుండా పనులు చేపట్టాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వైద్య నగర్  ప్రాంతాల్లో రూ. 7. 65లక్షలతో నిర్మించిన జిమ్ సెంటర్, జనచైతన్య హౌసింగ్ ప్రాంతాల్లో నిర్మించిన రూ.7.50 లక్షలతో నిర్మించిన కల్వర్ట్ల నిర్మాణ నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. నాణ్యతలో తేడాలొస్తే దానికి అధికారులే బాధ్యత వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏ. ఈ. రమేష్ బాబు,  శానిటేషన్ ఇన్స్పెక్టర్, స్ధానిక సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు