రాష్ట్రీయ సాంస్క్రుతిక మహోత్సవ్ కార్యక్రమం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతున్నారు. భారత స్వాతంత్ర్య ఫలాలు భారతీయులు అందరికీ అందాలి. వాటికోసం ప్రభుత్వాలు శ్రమించాలి అని పేర్కొన్నారు. క్విట్ ఇండియా పోరాటాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం..