కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 86,129 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.86 కోట్లు వచ్చింది. 28,094 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 11కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు, స్వామివారిసేవలు కొనసాగుతున్నాయి. వసతి గదులు అందుబాటులో ఉన్నా యి.