సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై కోదండరామస్వామి క‌టాక్షం


Ens Balu
21
Tirupati
2024-02-16 13:22:50

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాని పురస్కరించుకొని శుక్రవారం ఉద‌యం సూర్యప్ర భవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందు లో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌ హించారు. అనంత‌రం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామివారు ఆలయ నాలు గు మాడ వీధుల్లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.   అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, సూప‌రింటెండెంట్ ర‌మేష్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్,తర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.